August 7, 2025 8:57 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Gold rate తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. నిన్నటితో పొలిస్తే పసిడి ధర నేడు తగ్గింది. బంగారం ధరలు ప్రస్తుతం లక్ష రూపాయలపైనే ఉన్నాయి. జూన్‌ 23వ తేదీ సోమవారం నాడు బంగారం ధరలు ఎలా ఉన్నాయాంటే.. హైదరాబాద్‌లో 24

YogaAndhra-PM Modi: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుపై ప్రధాని మోదీ హర్షం

భారత్ సమాచార్.నెట్: ఏపీలోని కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం వేదికగా 3.01లక్షల మందితో ఆర్కే బీచ్‌లో ఏకకాలంలో యోగాసనలు వేయడంతో యోగాంధ్ర

Air india: ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

భారత్ సమాచార్.నెట్: ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. అహమ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత ఆ సంస్థను వరుసగా సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా బర్మింగ్‌హామ్‌ నుంచి ఢిల్లీకి బయిలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో

Pm Modi: ఉద్రిక్తతలు తగ్గించుకోండి.. ఇరాన్‌కు ప్రధాని మోదీ సూచన

భారత్ సమాచార్.నెట్: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితి తీవ్రతరమైంది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు అమెరికా ఇరాన్‌ అణు స్థావరాలపై దాడులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు లోనైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర

Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం.. వ్యక్తుల అరెస్ట్

భారత్ సమాచార్.నెట్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర దాడికి కారణమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఎన్ఐఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రదాడికి

Indigo Flight: పైలెట్ మేడే కాల్‌తో ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగాక వరుసగా ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, బాంబు బెదిరింపులు రావడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా

DGCA: ఆ ముగ్గురిని తొలగించాలని ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు

భారత్ సమాచార్.నెట్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని డీజీసీఏ కీలక ఆదేశాలు

Yoga Andhra: సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. గిన్నిస్ రికార్డులో ‘యోగాంధ్ర’

భారత్ సమాాచార్.నెట్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  పురస్కరించుకుని విశాఖ సాగర తీరం వేదికగా జరిగిన యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చోటు దక్కించుకుంది.

కణం కణం నిరంతరం.. అణువణువునా తెలంగాణం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ

Yoga Andhra: యోగాంధ్రకు సిద్ధమైన సాగర తీరం.. విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లో ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ సముద్ర తీరణ సుమారు 5 లక్షల మందితో యోగా ప్రదర్శన నిర్వహించేందుకు ప్రభుత్వం