July 31, 2025 2:01 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Phone Tapping: సీబీఐ చేతికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో కీలక అరెస్ట్‌లు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

Terrorists: ఉగ్రకుట్రకు స్కెచ్.. నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

భారత్ సమాచార్.నెట్: నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారత్‌లో భారీ దాడులకు స్కెచ్ వేసింది. ఈ కుట్రను గుజరాత్‌ ఏటీఎస్ పోలీసులు భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్లో ఇద్దరిని

India-China: చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలు

భారత్ సమాచార్.నెట్: డ్రాగన్‌తో ఉన్న ఉద్రికత్తలను తగ్గించే దిశగా భారత్ చర్యలు తీసుకుంటోంది. గతంలో చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ టూరిస్ట్ వీసాలను మళ్లీ ప్రారంభించనున్నట్లు చైనాలోని భారత్ రాయబార కార్యాలయం

Operation Sindoor: ఉభయసభల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు తేదీ ఫిక్స్

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నప్పటికీ సభను సజావుగా సాగనివ్వడం లేదు విపక్షాలు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల జాబితా అంశంపై చర్చకు

Nitin Gadkari: రోడ్డు ప్రమాదాలపై నితిన్ గడ్కరీ ఆందోళన

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోని జాతీయ రహదారులు నెత్తురుతో తడుస్తున్నాయి. గత ఆరు నెలల్లో (జనవరి-జూన్ 2025) కాలంలో జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో రికార్డు స్థాయిలో మరణాలు నమోదైయ్యాయి. దాదాపు 27 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని

Google: 11 వేల ఛానల్స్ యూట్యూబ్ నుంచి అవుట్.. కారణం ఇదే

భారత్ సమాచార్.నెట్: ప్రపంచవ్యాప్తంగా 11 వేల యూట్యూబ్‌ ఛానల్స్‌ను తొలగించింది గూగుల్. వాస్తవాలను వక్రీకరిస్తూ వివిధ దేశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను దారి తప్పించేలా కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు గుర్తించిన గూగుల్ వాటిని తొలగించింది. గూగుల్ తొలగించిన వాటిలో అధిక సంఖ్యలో

Amarnath Yatra: రికార్డు స్థాయిలో అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు

భారత్ సమాచార్.నెట్, కశ్మీర్: హిందువులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం… దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో కొలువైన అమర్‌నాథ్ పవిత్ర గుహలోని లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. జూలై 2న ఈ యాత్ర ప్రారంభం కాగా.. ఆనాటి నుండి నేటి వరకు దాదాపు

Parliament Monsoon Sessions: ప్రతిపక్షాల నిరసనలు.. ఉభయసభలు రేపటికి వాయిదా

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు వాయిదా పడ్డాయి. విపక్షాల నిరసనలు, ఆందోళన కారణంగా లోక్‌సభ రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. బీహార్‌‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను సవరిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ

Traffic Rules: అలా చేస్తే డబుల్ ఫైన్.. ట్రాఫిక్ రూల్స్‌పై కేంద్రం కొత్త ప్రతిపాదన

భారత్ సమాచార్.నెట్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశంలో రోడ్డు భద్రత కోసం కఠిన ట్రాఫిక్ రూల్స్ అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ముఖ్యంగా 18

ED: పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రముఖ సంస్థలైన గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు పంపిన ఈడీ.. తాజాగా పలువురు సినీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. ప్రముఖ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి,

error: Content is protected !!