July 31, 2025 1:58 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Parliament Sessions: పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం Vs విపక్షాలు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభమైన తొలిరోజే అధికార.. విపక్షాల సభ్యుల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్, ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించాలని పట్టుబడుతూ నిరసనకు దిగాయి విపక్షాలు.

UPI: యూపీఐ లావాదేవీల్లో అగ్రస్థానంలో భారత్

భారత్ సమాచార్.నెట్: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది భారత్. ప్రతి నెల దేశంలో 1800 కోట్లకు పైగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని ఇంటర్‌నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఒక్క జూన్‌లోనే రూ. 24.03

SriVari Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో సేవలు!

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే త్వరలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కోసం ఇస్రో సేవలను ఉపయోగించుకోనుంది టీటీడీ ఇందు కోసం ప్రణాళికలను

PM Modi: విబేధాల అనంతరం తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: విబేధాల తర్వాత భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మాల్దీవుల పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. గతంలో మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై, లక్షద్వీప్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య

ED: టెక్ దిగ్గజ కంపెనీలకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది ఈడీ. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయగా.. తాజాగా టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు ఈడీ తాజాగా నోటీసులు పంపింది. ఈ నెల 21న ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌

ప్రశాంత్ కిశోర్‌‌ను ఢీకొట్టిన వాహనం

భారత్ సమాచార్.నెట్, బిహార్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సూరజ్‌ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్‌ కిశోర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలుకావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అరా సిటీలో సభకు హాజరైన ప్రశాంత్‌

Online Scam హామీ ఇచ్చి ఒత్తిడి తేవడంతో.. చివరికి సూసైడ్

భారత్ సమాచార్.నెట్, గుజరాత్: గుజరాత్ రాష్ట్రం‌లోని అమ్రేలి జిల్లాలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న 25ఏళ్ల మహిళ ఆన్‌లైన్ స్కామ్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐఎఫ్‌ఎల్ బ్యాంక్ ఉద్యోగి భూమిక సొరాథియా బ్యాంకు ఆవరణలోనే పురుగుమందు

Nimisha Priya: ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం

భారత్ సమాచార్.నెట్: కేర‌ళ న‌ర్సు నిమిష ప్రియ‌ కేసులో కేంద్రం రంగంలోకి దిగింది. నిమిష ప్రియ కేసు సున్నితమైన అంశమని.. ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ తరఫున నిమిష ప్రియకు

Telugu States: అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్..  ఆ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సిటీ అగ్రస్థానంలో నిలచింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో వరుసగా ఎనిమిదోసారి ఈ అవార్డును సొంతం చేసుకుంది ఇండోర్. గుజరాత్‌లోని సూరత్ సిటీ రెండో

Kannappa: రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’ స్పెషల్ స్క్రీనింగ్.. విష్ణుపై ప్రశంసలు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ మూవీ కన్నప్ప ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. శివ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.

error: Content is protected !!