July 31, 2025 2:05 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

PM Modi: గల్వాన్‌ సైనికుల ఘర్షణల తర్వాత.. చైనా పర్యటనకు మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలు

Kharge, Rahul: ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ.. ఎందుకంటే..?

భారత్ సమాచార్.నెట్: జమ్ముక‌శ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా క‌ల్పించేందుకు అవసరమైన చట్టాన్ని ఈ వ‌ర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాల‌ని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖ‌ర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంయుక్తంగా

Parliament sessions: కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతున్న విపక్షాలు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు అంటే నెల రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలు

Jaishankar: ఉద్దేశపూర్వకంగానే పహల్గామ్ దాడి చేశారు.. చైనా పర్యటనలో జైశంకర్

భారత్ సమాచార్.నెట్, చైనా: పహల్గామ్ ఉగ్రదాడి ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి అని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటక రంగాన్ని దెబ్బతీయడమే కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ దాడి లక్ష్యమని పేర్కొన్నారు. చైనా వేదికగా టియాంజిన్‌లో

Parliament: పార్లమెంట్‌లో డిజిటల్ అటెండెన్స్ విధానం

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: జూలై 21 నుంచి ఆగస్ట్ 21వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొత్త అటెండెన్స్ విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం. వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో డిజిటెల్

Shubhanshu Shukla: మీ ధైర్యం అనేక మందికి స్పూర్తి

భారత్ సమాచార్.నెట్, అమెరికా: ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా రోదసిలో మిషన్ పూర్తి చేసుకున్న శుభాన్షు శుక్లా టీమ్ భూమిపై సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. అంతరిక్ష కేంద్రం

BSE: కోట్లల వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు..!

భారత్ సమాచార్.నెట్, ముంబై: దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలోని కోట్లలో వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్‌ ద్వారా బెదిరింపులకు

Maratha Forts: మరాఠా సైనిక కోటలకు యునెస్కో గుర్తింపు 

భారత్ సమాచార్.నెట్: భారత్‌లోని మరో చారిత్రక ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభించింది. పారిస్‌లో నిర్వహించిన 47వ యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ‘మరాఠా సైనిక కోటలు’ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరాఠా సామ్రాజ్యం, కోటల నిర్మాణం, సైనిక

Ashok Gajapathi raju: గోవా గవర్నర్‌గా నియమించడంపై స్పందించిన అశోక్ గజపతిరాజు

భారత్ సమాచార్.నెట్: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్యానా గవర్నర్‌గా ఆషిమ్

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ అందుకేనా..?!

భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు చంద్రబాబు. అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హఓం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు,

error: Content is protected !!