August 1, 2025 11:08 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Ashok Gajapathi raju: గోవా గవర్నర్‌గా నియమించడంపై స్పందించిన అశోక్ గజపతిరాజు

భారత్ సమాచార్.నెట్: మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్యానా గవర్నర్‌గా ఆషిమ్

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ అందుకేనా..?!

భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు చంద్రబాబు. అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హఓం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు,

Kerala Cm: కేరళ సీఎం నివాసానికి బాంబు బెదిరింపులు

భారత్ సమాచార్.నెట్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్‌ స్టేషన్‌కు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు. సీఎం అధికారిక నివాసమైన క్లిఫ్‌ హౌస్‌ వద్ద

President: రాజ్యసభకు కొత్తగా నలుగురు నామినేట్

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేశారు. నామినేట్ అయిన వారి జాబితాలో ఉజ్వల్ నికం, దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, డాక్టర్ మీనాక్షి జైన్, ఉపాధ్యాయుడు సి. సదానందన్ మాస్టర్ ఉన్నారు. వివిధ

Srisailam: వాహనాలన్నీ శ్రీశైలం వైపే.. ఘాట్ రోడ్డులో ఫుల్ ట్రాఫిక్

భారత్ సమాచార్.నెట్:ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్, వరుస సెలవులే కాకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం వైపు వెళ్తున్నారు.

Andhrapradesh: ఏపీలోని ఆ నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు

భారత్ సమాచార్.నెట్: ఆంధ్రప్రదేశ్‌లోని 5 నగరాలు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాలు ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. వైజాగ్ రాష్ట్రంలోనే మొదటి

చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది

భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 4అంతస్థుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇప్పటికే కొంతమందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. మిగితావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ సీలంపూర్‌లోని జనతా కాలనీలోశనివారం ఉదయం భవనం ఒక్కసారిగా

Pawan Kalyan: హిందీ భాషపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: హిందీ భాషపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మాతృభాష అమ్మ అయితే.. హిందీ మన పెద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం

Bandi Sanjay: హిందూ మతంపై నమ్మకం లేనివారిని ఎందుకు కొనసాగిస్తున్నారు?

భారత్ సమాాచార్.నెట్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెయ్యి మంది అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదని హెచ్చరిస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంకెన్నీ రోజులు

Raja Singh: చివరి శ్వాస వరకు అందుకోసమే పనిచేస్తా: రాజాసింగ్

భారత్ సమాచార్.నెట్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష