August 2, 2025 4:35 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pawan Kalyan: హిందీ భాషపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: హిందీ భాషపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మాతృభాష అమ్మ అయితే.. హిందీ మన పెద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం

Bandi Sanjay: హిందూ మతంపై నమ్మకం లేనివారిని ఎందుకు కొనసాగిస్తున్నారు?

భారత్ సమాాచార్.నెట్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెయ్యి మంది అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదని హెచ్చరిస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంకెన్నీ రోజులు

Raja Singh: చివరి శ్వాస వరకు అందుకోసమే పనిచేస్తా: రాజాసింగ్

భారత్ సమాచార్.నెట్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష

Supreme Court: ఆరు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకు చేరిన నిమిష ప్రియ కేసు!

భారత్ సమాచార్.నెట్: కేరళకు చెందిన నిమిష ప్రియా మరో రెండు రోజుల్లో యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యెమెన్ దేశంలోని తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నర్సు నిమిష ప్రియకు అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష

China-India: చైనా వాటర్ బాంబ్.. భారత్‌కు ముప్పు

భారత్ సమాచార్.నెట్: చైనాను నమ్మలేమని.. ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదని అరుణాచల్ సీఎం పెమా ఖండూ వ్యాఖ్యానించారు. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా మెగా డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పెమా ఖండూ చైనా

DGCA: విమాన శిక్షణా సంస్థలకు ర్యాంకింగ్ వ్యవస్థ!

భారత్ సమాచార్.నెట్: దేశంలో పైలట్ శిక్షణా కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడం.. భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే విమాన శిక్షణా సంస్థల కోసం ర్యాంకింగ్

Nimisha Priya: భారత్ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష

భారత్ సమాచార్.నెట్: యెమెన్ దేశస్థుడి హత్య కేసులో భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఆ దేశం ఉరిశిక్ష విధించింది. గతకొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న నిమిష క్షమాభిక్ష పిటిషన్‌ను తాజాగా ఆ దేశ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. దీంతో జులై 16న ఆమెకు

Aadhaar: ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు

భారత్ సమాచార్.నెట్: ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని ఉడాయ్ సీఈఓ భువనేశ్ కుమార్ పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలని ఇటీవల ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో

CM Chandrababu Naidu: శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

భారత్ సమాచార్.నెట్, శ్రీశైలం: జులై మొదటి వారంలోనే శ్రీశైలం జలాశయం నిండటం శుభపరిణామమని ఏపీ సీఎం చంద్రాబాబు పేర్కొన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించిన అనంతరం జలవనరుల

Heathrow Outrage: భారతీయులకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదట

భారత్ సమాచార్.నెట్: లండన్‌లోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూ విమానాశ్రయం ప్రస్తుతం ఓ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. విమానాశ్రయంలోని పనిచేసే సిబ్బంది ఇంగ్లీష్‌లో మాట్లాడటం లేదని.. వారంతా భారత్, ఆసియా దేశాలకు చెందినవారంటూ బ్రిటన్ మహిళ చేసిన వ్యాఖ్యలు