August 2, 2025 2:31 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Sri Rama Birth place: శ్రీరాముడు జన్మస్థలంపై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: శ్రీ రాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామచంద్రుడుడు భారత్‌లోని అయోధ్యలో కాకుండా.. తమ దేశమైన నేపాల్‌లో జన్మించారని పునరుద్ఘాటించారు. ఖాట్మండులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు

Dalai Lama: దలైలామాకు భారత్ రత్న ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ

భారత్ సమాాచార్.నెట్: టిబెటన్‌ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ అందించాలని కోరుతూ ఆల్ పార్టీ ఫోరమ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దలైలామాకు భారత్ పార్లమెంటులో ప్రసంగించే అవకాశం కల్పించాలని కోరింది. ఈ మేరకు ఆల్

Toll Charges: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలు తగ్గింపు!

భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది కేంద్రం. ఎన్‌హెచ్‌పై వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి ప్రత్యేక నిర్మాణాలు ఉన్న రూట్లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించింది. ఇప్పటి

Kamal Hasan: కమల్ హాసన్‌కు మరోసారి కోర్టు మొట్టికాయలు

భారత్ సమాచార్.నెట్: కన్నడ భాషకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కమల్ హాసన్ కన్నడ భాష, సాహిత్యం, సంస్కృతికి వ్యతిరేకంగా.. కించపరిచేలా ఎలాంటి

PM Modi: బీహార్ వారసత్వం భారత్‌కే కాదు.. ప్రపంచానికి గర్వకారణం: ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబొగోలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారతీయ

China-India: ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని భారత్‌ను హెచ్చరించిన చైనా

భారత్ సమాచార్.నెట్: టిబెట్‌ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా దలైలామాకే ఉందని భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా చైనా స్పందించింది. టిబెట్ అంశాల్లో భారత్‌ జోక్యం

TN: తమిళనాట ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్టార్ హీరో

భారత్ సమాచార్.నెట్: తమిళనాడులో వచ్చే ఏడాది అంటే 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి

India: ముగ్గురు శత్రువులతో భారత్ పోరాడాల్సి ఉంటుంది: డిప్యూటీ ఆర్మీ చీఫ్

భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌ పేరిట భారత్ సైన్యం పాకిస్థాన్‌ను చావు దెబ్బకొట్టింది. భారత్‌పై దాడి చేయాలంటే వెనుకడుగు వేసే పరిస్థితులను తీసుకొచ్చింది భారత్ సైన్యం. ఈ క్రమంలోనే దిక్కుతోచని

Action: అలాంటి కంటెంట్ పెడితే.. కఠిన చర్యలు తప్పవు!

భారత్ సమాచార్.నెట్: భారత్ దేశానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని పుట్టించే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఇందుకోసం ఓ ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే

Pm Modi: ఘనా దేశాధినేతలకు ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్‌లు

భారత్ సమాచార్.నెట్: ఐదు దేశాల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం ఘనా పార్లమెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘనా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ పర్యటన