July 30, 2025 5:11 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

గోడ ప‌త్రిక‌ల ఆవిష్క‌ర‌ణ‌

భార‌త్ సమాచార్.నెట్‌, వరంగల్: అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ గోడ పత్రికలను పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్

Prakash Raj: ఈడీ విచారణకు నటుడు ప్రకాష్ రాజ్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన కేసులో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్

గ్రామాల్లో ఇంటర్నెట్ విప్లవం

భారత్ సమాచార్.నెట్, పెద్దపల్లి: రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతోపాటు పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: హైదరాబాద్ నగరంలో, నగర శివారులో ఇటీవల అగ్నిప్రమాద ఘటనల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం ఒక్కసారిగా మంటలు దట్టంగా

‘ఖాతాదారుల అవసరాలు అనుగుణంగా టెక్నాలజీ’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారని, కానీ.. ఇప్పుడు ఆ నిర్వచనం మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా

ప్రాణం తీసిన ఈత సరదా

భారత్ సమాచార్,నెట్,  రంగారెడ్డి: ఈత సరదా ప్రాణం తీసింది. ఎంతో ఆనందంగా ముగ్గురు స్నేహితులు వెళ్లగా, ఒకరు గల్లంతు కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లి మూసీ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల

KTR-Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఫ్యామీలి పార్టీ అయిన

దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: బండారి శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని కురినిశెట్టి కాలనీలో బీజేపీ బూత్ కార్యకర్త దోమ సాయికుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళనకు గురిచేస్తుంది. అతివేగం, ఓవర్‌టెక్‌, రాంగ్ రూట్‌లలో వెళ్లడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు

Rajeev Kanakala: భూ వివాదంలో చిక్కుకున్న నటుడు రాజీవ్ కనకాల

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ ప్లాటు అమ్మిన విషయంలో రాజీవ్ కనకాలకు ఈ నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే సినీ నిర్మాత విజయ్ ​చౌదరిపై కూడా హయత్ ​నగర్‌ పోలీస్