August 3, 2025 12:10 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

KTR: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

భారత్ సమాచార్.నెట్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు ఏసీబీ (ACB) అధికారులు మరోసారి నోటీసులు (Summons) జారీ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేసు (Formula E Race Case)లో కేటీఆర్‌ను

దైవ దర్శనానికి వెళ్లి.. కళ్లముందే మృత్యుఒడిలోకి

భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: రోడ్డు దాటుతున్న బాలుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలంలోని సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన నెమ్మికల్ దండుమైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి

TG: తెలంగాణ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ విడుదల

భారత్ సమాచార్.నెట్: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం (New Academic year) గురువారం నుంచి అంటే జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ 2025-26 (School Education) అకడమిక్ క్యాలెండర్‌ (Academic Calendar)ను రాష్ట్ర పాఠశాల

Harish Rao: హరీశ్‌రావుకు హైకోర్టులో భారీ ఊరట.. ఎన్నికల పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం

భారత్ సమాచార్.నెట్: బీఆర్ఎస్ నేత (BRS Leader), సిద్ధిపేట ఎమ్మెల్యే (MLA) హరీశ్ రావు (Harish Rao)కు తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt)లో ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సిద్ధిపేట నియోజకవర్గం

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌ ముందుకు హరీష్ రావు.. ఏం చెప్పారంటే..!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) వివాదంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghose Commission) విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో

Corona Virus: భారత్‌లో కరోనా ఉధృతి.. 7వేల చేరువలో యాక్టివ్ కేసులు

భారత్ సమాచార్.నెట్: దేశంలో మరోసారి కరోనా వైరస్ (Corona Virus) వ్యాపిస్తోంది. గత నెల రోజుల నుంచి దేశంలో కొత్త కేసులు (New Cases) నమోదవుతున్నాయి. సింగ్‌పూర్, హాంకాంగ్‌ల తర్వాత భారత్‌లోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. కోవిడ్ 19

Movie Theaters: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్‌.. క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ (Tollywood)లో థియేటర్స్ (Theaters) వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రెంటల్ విధానానికి బదులు పర్సెంటేజీల సిస్టమ్ (Percentage System) తీసుకురావాలనే డిమాండ్‌ ఈ వివాదం మొదలైంది. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల

bhadrachalam: భద్రాచలం రాములోరి ఫొటోలకు అధికారిక కాపీరైట్స్

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి (Sree Seetha Ramachandraswamy) ఆలయం తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో (Temples) ఒక్కటి. సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు. భక్తుల సందర్శనతో

Hyderabad Metro: మెట్రో ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లో ట్రాఫిక్ సమస్య (Traffic Problem) కారణంగా చాలా మంది మెట్రో (Metro)లో ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సులువుగా గమ్యస్థానాల్ని చేరేందుకు మెట్రో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఇటీవల మెట్రో ఛార్జీల (Metro Charges)ను

‘ఉద్యాన శాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం ఉద్యానశాఖను ప్రక్షాళన చేసి బలోపేతం చేయడం ద్వారా ఉద్యాన రైతులకు న్యాయం జరుగుతుందని ఉద్యానశాఖ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుడిమళ్ల సందీప్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల విద్యాసాగర్, సభ్యులు