August 6, 2025 7:36 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

PM Modi: HCU భూముల వివాదంపై ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్‌(Hyderabad)లోని కంచ గచ్చిబౌలి (Gachibowli) భూముల వ్యవహారంపై తొలిసారిగా ప్రధాని మోదీ (Pm Modi) స్పందించారు. హర్యానా (Haryana)లోని యమునా నగర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రభుత్వంపై (Telangana

Bandi Sanjay: అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది: బండి సంజయ్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (B.R.Ambedkar) జయంతి ఉత్సవాలను పండుగలా నిర్వహించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఆదేశాలు జారీ చేయడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి (Union Minister) బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) విమర్శించారు. కాంగ్రెస్

SC Classification: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ (SC Classification) అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జీవో (GO)ను న్యాయ శాఖ తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 8న ఎస్సీ వర్గీకరణ బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

Bhu Bharathi: రేపే భూ భారతి పోర్టల్ ప్రారంభం.. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ (Bhu- Bharathi) రేపటి నుంచి అందుబాటులోకి (Available From Tomorrow) రానుంది. ఏప్రిల్ 14న భూ భారతి పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ భూభారతి

Vanajeevi Ramaiah: కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య ఇకలేరు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత (Padma Shri Awardee) వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) కన్నుమూశారు (Passes Away). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా రామయ్య ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు (Heart Attack)తో మరణించారు.

‘తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. నాడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమంలో జర్నలిస్టులు సబ్బండ వర్గాలను ఏకం చేసి రణనినాదమై రోడ్లపై గర్జించారు, పోలీసుల లాఠీ తూటాలకు వెనక్కుతగ్గలేదు, బెదిరింపులకు కేసులకు లొంగలేదు. ఆశ, ఆశయం,

hanuman jayanti హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీన శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు జయంతి వేడుకల్లో భాగంగా

MLA Mallareddy: మల్లారెడ్డి న్యూ లుక్.. వెరైటీ డ్రెస్సులు వేసుకుని..!

భారత్ సమాచార్.నెట్, టోక్యో: బీఆర్ఎస్ నేత (Brs Leader), మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) మరోసారి వార్తల్లో నిలిచారు. తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ (Summer Trip) కోసమని జపాన్ (Japan) పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ రోజుకో

New Vechicle Rules: ఓల్డ్ వెహికల్స్‌కు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మీకు వెహికల్ (Vechicle) ఉందా? ఉంటే అది పాతదా? లేదా కొత్తదా? ఒకవేళ ఆ వాహనం పాతది (Old Vechicle) అయితే ఈ వార్త మీకోసమే. 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైన వాహనాలను ఉపయోగిస్తే..

journalism జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్లు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో ప్రభుత్వంచే గుర్తించబడిన జర్నలిజం కోర్సులకు 2025-2026 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. 12నెలల పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుకు కనీస విద్యార్హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఆరు నెలల