August 7, 2025 12:13 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

బాధితులకు అండగా నిలుస్తున్న సహయోగ్ ఫౌండేషన్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రార్థించే పేదల కన్నా సాయం చేసే చేతులు మిన్నా, ఎదుటి వారికి తనవంతుగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుండే ‘సహయోగ్’ ఫౌండేషన్ సమాజంలో ప్రత్యేక గుర్తింపును చాటుతుంది. చిన్న వాట్సాప్ గ్రూపులో స్టార్ట్ అయిన ఈ సేవా

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డు

భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) శంషాబాద్ (Shamshabad) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Rajeev Gandhi International Airport) మరో అరుదైన ఘనత సాధించింది. ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు (New Record) నెలకొల్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15.20% వృద్ధితో

Dilsukhnagar Blast: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ (Hyderabad) దిల్‌సుఖ్‌నగర్‌ (Dilsukhnagar) బాంబు పేలుళ్ల (Bomb Blast) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఊహించని తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఉరిశిక్ష (Death Sentence) ఖరారు చేసింది.

Bhadrachalam Temple : భద్రాద్రి రామయ్యకు కానుకల సమర్పణ ఇనాటిది కాదు..!

భారత్ సమాచార్.నెట్, భద్రాచలం: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం (Bhadrachalam)లో కొలువైన శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి (Srirama Navami)వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మిథిలా స్టేడియంలోని మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్

Bhadrachalam: కమనీయంగా భద్రాచలం రాములోరి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

భారత్ సమాచార్.నెట్,భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం (Bhadrachalam) శ్రీరాములోరి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు (Sri Rama Navami Celebrations) ఘనంగా జరిగాయి. మిథిలా స్టేడియంలోని మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి సన్‌రైజర్స్ ప్లేయర్ల ప్రత్యేక పూజలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్‌ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ (Jubliee Hills) పెద్దమ్మ గుడి (Peddamma Temple) తెలియని వారు ఉండరు. రోజుకు ఈ ఆలయాన్ని వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రముఖులు సైతం

చిలుకూరు ఆలయ ప్రధాన పూజారిపై దాడి కేసు.. నిందితుడికి బెయిల్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు (Chief priests of Chilkur Balaji Temple) రంగరాజన్‌ (Rangarajan)పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. రంగరాజన్‌పై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో

భారీ వర్షం.. ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ (Greater Hyderabad)తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం (Rain) బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి. పలు బస్తీల్లో రహదారులు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్‌పాస్

గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: కంచ గచ్చిబౌలి (Gachibowli)లోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ (Telangana Govt) తీరును సుప్రీంకోర్టు (Supreme court) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు

ఆ భూములను కొనద్దు.. అధికారంలోకి వచ్చాక లాక్కుంటాం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం హెచ్‌సీయూ (HCU- Hyderabad Central University) భూముల వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు విద్యార్థుల ధర్నలు, నిరసనలతో ఉద్రిక్తత నెలకొంటున్న తరుణంలో ఈ వివాదం కాస్త పోలిటికల్ టర్న్ తీసుకుంది. హెచ్‌సీయూ