August 10, 2025 8:34 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)కి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) లేఖ రాశారు. శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా ఏప్రిల్ 6న నిర్వహించనున్న శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి

గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒవైపు విద్యార్థులు ఆందోళన (Students Protest) చేస్తున్న వేళా రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ఆ భూముల (Land)కు సంబంధించి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సీట్ ఏర్పాటు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (Special Investigation Team)ఏర్పాటుకు డీజీపీ జితేందర్ (DGP Jitender)

హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ ఛార్జీల తగ్గింపు!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ (Hyderabad-vijaywada) జాతీయ రహదారి (Highway)పై నిత్యం రద్దీ (Rush)గా ఉండే సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి. అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్ఏఐ

ఉగాది, రంజాన్ ఎఫెక్ట్.. చికెన్ షాపులకు క్యూ కట్టిన జనం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) చికెన్ ధరలు (Chicken Prices) భారీగా పెరిగాయి. రంజాన్ (Ramzan) పండుగ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల

ఆ రెండు పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నాయి

భారత్ సమాచార.నెట్, కరీంనగర్: ఉగాది (Ugadi) పండుగపూట కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ (Bandi sanjay) హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం నాడు కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముందుగా ప్రజలందరికీ విశ్వావసు నామా సంవత్సర శుభాకాంక్షలు (Ugadi

మన్ కీ బాత్‌లో అరకు కాఫీ, ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: “మన్ కీ బాత్” (Mann Ki Baat) కార్యక్రమం 120వ ఎపిసోడ్‌ (120 Episode) అంటే ఈరోజు (మార్చి 30 2025) ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి (Akashvani), దూరదర్శన్‌

అక్కడ జ్యూస్ తాగితే అంతే సంగతి!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఎక్కడపడితే అక్కడ.. ఏదిపడితే అది తింటే అనారోగ్యం బారినపడడం ఖాయం. ఇప్పుడు అలానే ఉన్నాయి పరిస్థితులు మరి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్, సెంటర్లు, బేకరీలు

నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడైనా వందశాతం రుణమాఫీ ( Rythu Runamafi) జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

కాంగ్రెస్‌లో అసంతృప్తితోనే ఉన్నాను!

భారత్ సమాచార్.నెట, తెలంగాణ: పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి కలగడం సహజమేనని.. ప్రస్తుతం తాను కూడా అసంతృప్తితోనే ఉన్నానని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. 40 ఏళ్లు