August 1, 2025 5:24 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

ప్రాణం తీసిన ఈత సరదా

భారత్ సమాచార్,నెట్,  రంగారెడ్డి: ఈత సరదా ప్రాణం తీసింది. ఎంతో ఆనందంగా ముగ్గురు స్నేహితులు వెళ్లగా, ఒకరు గల్లంతు కావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లి మూసీ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల

KTR-Bandi Sanjay: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సీఎం రమేష్ మధ్య వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఫ్యామీలి పార్టీ అయిన

దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: బండారి శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని కురినిశెట్టి కాలనీలో బీజేపీ బూత్ కార్యకర్త దోమ సాయికుమార్ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళనకు గురిచేస్తుంది. అతివేగం, ఓవర్‌టెక్‌, రాంగ్ రూట్‌లలో వెళ్లడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలు

Rajeev Kanakala: భూ వివాదంలో చిక్కుకున్న నటుడు రాజీవ్ కనకాల

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ ప్లాటు అమ్మిన విషయంలో రాజీవ్ కనకాలకు ఈ నోటీసులు ఇచ్చారు అధికారులు. అలాగే సినీ నిర్మాత విజయ్ ​చౌదరిపై కూడా హయత్ ​నగర్‌ పోలీస్

Phone Tapping: సీబీఐ చేతికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణాలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో కీలక అరెస్ట్‌లు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జాతీయ స్థాయి అంశంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

Telugu States Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

భారత్ సమాచార్.నెట్: ఉపరితల ధ్రోణి, నైరుతి రుతుపవనాల కదలికతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో డ్యామ్‌లు, చెరువులు నిండు కుండల్లా మారాయి. అయితే

ED: పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రముఖ సంస్థలైన గూగుల్, మెటా సంస్థలకు నోటీసులు పంపిన ఈడీ.. తాజాగా పలువురు సినీ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది. ప్రముఖ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి,

Ashwini Vaishnaw: భవిష్యత్తులో ఇక్కడి నుంచే మెట్రో కోచ్‌లు అశ్వీని వైష్ణవ్

భారత్ సమాచార్.నెట్, వరంగల్: వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛను సాకారం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. శనివారం కాజీపేట్‌ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర

Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు టికెట్ ధరల పెంపుకు ఏపీ గ్రీన్ సిగ్నల్.. మరీ తెలంగాణలో!

భారత్ సమాచార్.నెట్: ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్‌కు జంటగా నటించిన ఈ చిత్రాన్నికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం