August 11, 2025 2:57 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహ ఆవిష్కరణ

భారత్ సమాచార్, సిద్దిపేట ; సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ నగరానికి ఎంతో సేవలు అందించారని మాజీ మంత్రి,

భగవద్గీత స్పూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి

భారత్ సమాచార్, హైదరాబాద్; ప్రస్తుతం హైదరాబాద్ నగర వాసుల ముచ్చట్లు మొత్తం హైడ్రా గురించే సాగుతున్నాయి. ప్రతి రోజూ అంచనాలకు మించి వార్తల్లో నిలుస్తోంది హైడ్రా సంస్థ. పారిశ్రామిక, సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ హైడ్రానే. నెల రోజుల్లో హైడ్రా

కొత్త రేషన్‌ కార్డుల ప్రక్రియ షూరు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న కార్డుదారుల్లో అనర్హులను, మరణించిన వారి వివరాలను తొలగించి, కొత్త పేర్ల నమోదుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన

హైడ్రా కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు

భారత్ సమాచార్, హైదరాబాద్ ; ప్రస్తుతం తెలంగాణ సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాల్ల చర్చలు మొత్తం హైడ్రా గురించే సాగుతున్నాయి. అంత దూకుడుగా వ్యవహరిస్తోంది కొత్తగా ఏర్పడిన హైడ్రా సంస్థ. అందులోను మాదాపూర్ లోని అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెషన్

భారీగా పెరిగిన డెంగ్యూ కేసులు…

భారత్ సమాచార్, హైదరాబాద్ ; గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో వాతవరణంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల కారణంగా.. నగరంలో వైరల్

పంచాయతీ ఎన్నికల ఓటర్ లిస్ట్ వచ్చేసింది

భారత్ సమాచార్, తెలంగాణ:  గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అడుగు ముందుకు పడింది.కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల క్రితం కొత్త ఓటర్ లిస్ట్ వచ్చిందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ లిస్టును రాష్ట్ర ఎన్నికల

దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం

భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండగ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు

ROR తాహాసీల్దార్లకు ఇక ”సూపర్”పవర్స్

భారత్ సమాచార్, తెలంగాణ: ‘రెవెన్యూ’లో అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే గత మార్చి లో మండల, డివిజన్ స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ‘ఆర్ఓఆర్-2024’ డ్రాఫ్ట్ బిల్లులోనూ ‘ప్రిసైబ్డ్ ఆఫీసర్స్’ అనే ప్రస్తావన

విదేశి పర్యటన నుంచి భాగ్యనగరానికి

భారత్ సమాచార్, హైదరాబాద్ ; అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఎంపీలు,