August 1, 2025 5:28 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో ఏడుగురు.. అర్జున్ గౌడ్ కే ఛాన్స్?

భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు

Srisailam: వాహనాలన్నీ శ్రీశైలం వైపే.. ఘాట్ రోడ్డులో ఫుల్ ట్రాఫిక్

భారత్ సమాచార్.నెట్:ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్, వరుస సెలవులే కాకుండా.. శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో శ్రీశైలం వైపు వెళ్తున్నారు.

పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి జిల్లా:  హయత్ నగర్ డివిజన్ పరిధిలోని మీధాని కాలనీలో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్న పార్క్ అభివృద్ధి పనులను శుక్రవారం కార్పోరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అతి త్వరలోనే పార్క్

Pawan Kalyan: హిందీ భాషపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్: హిందీ భాషపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన మాతృభాష అమ్మ అయితే.. హిందీ మన పెద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో శుక్రవారం

Bandi Sanjay: హిందూ మతంపై నమ్మకం లేనివారిని ఎందుకు కొనసాగిస్తున్నారు?

భారత్ సమాాచార్.నెట్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెయ్యి మంది అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదని హెచ్చరిస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇంకెన్నీ రోజులు

Raja Singh: చివరి శ్వాస వరకు అందుకోసమే పనిచేస్తా: రాజాసింగ్

భారత్ సమాచార్.నెట్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ప్రకారం రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష

TG Governor: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గవర్నర్ బోనం

భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్ మహా నగరంలో ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది. బోనాల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కోసం గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు.

HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడికి 12 రోజుల రిమాండ్

భారత్ సమాచార్.నెట్: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్‌ విధించింది. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనతో పాటు మరో నలుగురికి 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. జగన్మోహన్‌తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి

Mahadharna: “మహాధర్నా”ను విజయవంతం చేయాలి

భారత్ సమాచార్.నెట్, వనపర్తి: తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని

Bhadrachalam EO: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి

భారత్ సమాచార్.నెట్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవిపై కొందరు దాడి చేశారు. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిబ్బందితో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం