August 1, 2025 5:21 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

సీఎం పర్యటనను విజయవంతం చేయండి

భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పీ.రాంబాబుతో కలిసి

MRPS: సూర్యాపేటలో MRPS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారత్ సమాచార్, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, జిల్లాలోని మండల ఇంఛార్జీలతో నిర్వహించిన సమీక్ష సదస్సుకు ముఖ్యఅతిథులుగా

సూర్యాపేటలో ఘనంగా MRPS ఆవిర్భావ దినోత్సవం

భారత్ సమాచార్, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, జిల్లాలోని మండల ఇంఛార్జీలతో నిర్వహించిన సమీక్ష సదస్సుకు ముఖ్యఅతిథులుగా

Yadagirigutta: యాదాద్రీశుడి ఆలయంలో ఘనంగా గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు

భారత్ సమాచార్.నెట్: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగింది. అంగరంగ వైభవంగా కొనసాగిన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు

KCR: గులాబీ బాస్‌కు అస్వస్థత

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యులు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే

Pashamylaram: పాశమైలారం ప్రమాద ఘటనపై.. నిపుణుల కమిటీ ఏర్పాటు

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా

Medaram Jathara: అతిపెద్ద గిరిజన పండుగ.. మేడారం మహా జాతర ఎప్పుడంటే..?

భారత్ సమాచార్.నెట్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు ఈ జాతర జరగనుంది. ఇందులో

Telugu States: తెలుగు రాష్ట్రాల బీజేపీ రథ సారథులకు ఏపీ డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు

భారత్ సమాచార్.నెట్: ఏపీ, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మాధవ్, రామచందర్ రావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మాధవ్.. శాసన మండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై,

Pashamylaram: పాశమైలారం ప్రమాద మృతులకు రూ. కోటి పరిహారం

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Bandi Sanjay-Raja Singh: బండి సంజయ్ బుజ్జగింపులు.. రాజాసింగ్‌ దారెటు?

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మీకు మీ పార్టీకి ఓ దండం అంటూ గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆ పార్టీకి అనూహ్యంగా రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన ఆయన,