August 2, 2025 1:40 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Pashamylaram: పాశమైలారం ప్రమాద ఘటనపై.. నిపుణుల కమిటీ ఏర్పాటు

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేలుడు ఘటనపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా బి. వెంకటేశ్వర్, సభ్యులుగా

Medaram Jathara: అతిపెద్ద గిరిజన పండుగ.. మేడారం మహా జాతర ఎప్పుడంటే..?

భారత్ సమాచార్.నెట్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మహా జాతర తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వరకు ఈ జాతర జరగనుంది. ఇందులో

Telugu States: తెలుగు రాష్ట్రాల బీజేపీ రథ సారథులకు ఏపీ డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు

భారత్ సమాచార్.నెట్: ఏపీ, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మాధవ్, రామచందర్ రావుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న మాధవ్.. శాసన మండలి సభ్యుడిగా పలు ప్రజా సమస్యలపై,

Pashamylaram: పాశమైలారం ప్రమాద మృతులకు రూ. కోటి పరిహారం

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Bandi Sanjay-Raja Singh: బండి సంజయ్ బుజ్జగింపులు.. రాజాసింగ్‌ దారెటు?

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మీకు మీ పార్టీకి ఓ దండం అంటూ గోసామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆ పార్టీకి అనూహ్యంగా రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన ఆయన,

Reactor Blast: పాశమైలారం ఘటనపై ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన

Pashamylaram: పాశమైలారం సీగాచి కెమికల్స్ పరిశ్రమంలో భారీ పేలుడు

భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పాశమైలారంలోని సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రసాయన పరిశ్రమంలో రియాక్టర్‌ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Raja Singh: బీజేపీకి రాజాసింగ్ లవ్ లెటర్

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ

హనుమాన్ ఆలయం, రామయ్యబౌలి కేసులో నిర్ధోషులుగా తేల్చిన కోర్టు

భారత్ సమాచార్.నెట్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం, రామయ్య బౌలికి సంబంధించి 2012లో నమోదైన కేసుపై నేడు మహబూబ్‌నగర్ కోర్టు తీర్పు వెలువరించింది. విచారణలో నిందితులపై నేరం నిరూపించలేదని కోర్టు పేర్కొంది. స్థానిక పోలీసు శాఖ, విచారణాధికారులు సమర్పించిన ఆధారాలు

Ramachandra Rao: తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా రామచందర్ రావు

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజీపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం బీజేపీ హైకమాండ్ నుంచి ఆయనకు