August 2, 2025 11:35 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో చోటు చేసుకుంది. బీబీనగర్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటున్న బంధబాల సుధాకర్(39), రామంతాపూర్

Bonalu: దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు

భారత్ సమాచార్.నెట్: దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. గత పదేళ్ల నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తోంది ఆలయ కమిటీ. ఈ క్రమంలోనే రేపటి

PM Modi: తెలంగాణలోని ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని మోదీ.. ఎందుకంటే?

భారత్ సమాచార్.నెట్: భారత్ ట్రకోమా రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలు సహా అందరికీ ప్రధాని మోదీ అభినందనలు

Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్!

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ఆపరేషన్‌ కగార్‌’ ఆపాలంటూ రెండు వేర్వేరు నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర మన సంస్కృతి గర్వానికి ప్రతీక

భారత్ సమాచార్.నెట్: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీ జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఇస్కాన్ నిర్వాహకులు. న్యూ టౌన్‌లోని టీటీడీ కళ్యాణ మండపం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహభరితంగా

National Turmeric Board: అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం

భారత్ సమాచార్.నెట్: పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి

Bonalu: తెలంగాణలో బోనాల జాతర షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో

రాష్ట్రం వచ్చి పదేళ్లైనా నీళ్ల పంచాయితీ తెగలేదు..!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: నీళ్లు, నీధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా నీళ్ల పంచాయితీ ఇంకా తెగలేదు. తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం

నాడు మూతపడ్డ స్కూళ్లే నేడు తెరుచుకున్నాయి..!

భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం, చదువు నాణ్యత పెరగడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఫస్ట్ క్లాస్ న్యూఅడ్మిషన్లు నమోదు అవుతుంటే, పైతరగతులకు

‘భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి వెళ్తే తిరిగొస్తామన్న నమ్మకం లేదు’

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రికొత్తగూడెం: సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. వైద్యసేవే పరమావధిగా ప్రార్థిస్తాం. కానీ దేవుళ్లుగా భావించే వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ లోపం, వైద్యుల నిర్లక్ష్యంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి