
అక్రమ సంబంధం అంటకట్టారని ఇద్దరు ఆత్మహత్య..!
భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: పురుగులమందు తాగి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బీబీనగర్ మండలం కొండమడుగులో చోటు చేసుకుంది. బీబీనగర్ ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గరి జిల్లా రామంతాపూర్లోని కేసీఆర్ నగర్లో నివాసం ఉంటున్న బంధబాల సుధాకర్(39), రామంతాపూర్