August 2, 2025 9:40 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

కణం కణం నిరంతరం.. అణువణువునా తెలంగాణం

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ

‘వారితోనే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గత 18నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, రెండులక్షల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

Revanth Reddy: పొరుగు రాష్ట్రంతో వివాదాలు కోరుకోవడం లేదు: రేవంత్ రెడ్డి 

భారత్ సమాచార్.నెట్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో వివాదాలు కోరుకోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదన్న

Bonalu Festival బోనాల పండుగ.. దద్దరిల్లనున్న హైదరాబాద్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

Kaleshwaram ఇక్కడ అవినీతి.. థాయిలాండ్‌లో కుమారుడి పెళ్లి..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.200 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించిన తర్వాత ఐదురోజుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసి కోర్టు అనుమతితో అరెస్టు

KTR: పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది: కేటీఆర్

భారత్ సమాచార్.నెట్: ఫార్ములా ఈ రేసు (Formula E race) నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ (KTR) ఏసీబీ (ACB) ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు

ప్రేమపేరుతో జూనియర్ ఆర్టిస్టుతో సహజీవనం..!

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకొని ఓ జిమ్ ట్రైనర్ యువతిని మోసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి 2019లో హైదరాబాద్ నగరానికి

Basara దైవదర్శనానికి వచ్చి.. గోదావరిలో ఐదుగురు గల్లంతు

భారత్ సమాచార్.నెట్, నిర్మల్: దైవ దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో నీట మునిగి ఐదుగురు మృతి చెందిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో నివాసముంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో బాసర శ్రీజ్ఞాన

’15రోజులే గడువు.. సిద్ధంగా ఉండాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం రైతులకు మరొ శుభవార్త తెలిపింది. రైతు భరోసా, సన్నాలకు బోనస్ డబ్బులు మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులే గడువుండటంతో

KTR: కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

భారత్ సమాచార్.నెట్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)కు ఏసీబీ (ACB) అధికారులు మరోసారి నోటీసులు (Summons) జారీ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేసు (Formula E Race Case)లో కేటీఆర్‌ను