
వైసీకీ ఓటమి.. షాకింగ్ సర్వే
భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో