
పాలకులు మారిన పాలనలో మార్పు లేదు
భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో పాలకులు మారిన పాలనలో మార్పు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్