
భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మం
భారత్ సమాచార్, తిరుపతి ; సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు.. ”ఏడుకొండల వారికి అపచారం