August 13, 2025 12:09 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?

భారత్ సమాాచార్.నెట్: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సుమారు 10 రోజుల పాటు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన

సూపర్ సిక్స్ కు టీడీపీ పంగనామాలు…

భారత్ సమాచార్, దిల్లీ ; ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి పై వైసీపీ పార్టీ అధికారిక ట్వీట్టర్ ఖాతా ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. అలవికాని హామీలు ప్రకటించి అధికారాన్ని దక్కించుకొని..ఇప్పుడు హామీల అమలుపై చేతులు ఎత్తేస్తోందని ఆరోపించింది.

కూటమిలో ‘నామినేటెడ్’ లెక్కలపై చర్చ

భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య ఎన్నికల సీట్ల పంపకాలపై ఎడతెరిపి లేని చర్చ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కూటమిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల

టీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ…

భారత్ సమాచార్, అమరావతి ; 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా కూడా వెలువడని తరుణంలో కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు అత్యుత్సాహంతో ఏపీ వార్డు/గ్రామ సచివాలయాలకు పసుపు రంగు ను అద్దాయి. అప్పటికే సచివాలయాలకు వైసీపీ పార్టీ

సైకో ప్రచారాన్ని నమ్మెద్దు… చంద్రబాబు

భారత్ సమాచార్, కోడుమూరు ; కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం రిజర్వేషన్లపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసేయం, సైకో

చంద్రబాబుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు

భారత్ సమాచార్ ; ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సమ్మర్ హీట్ తో పాటుగా పొలిటికల్ హీట్ కూడా భారీగా పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోటానికి ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. గెలుపు వ్యూహాల కోసం పొలిటికల్ కన్సల్టెన్సీ

టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల

భారత్ సమాచార్ ; ఒక వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తు, మరో వైపు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు తెలుగు దేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్ర బాబు నాయుడు. రాబిన్ శర్మ షో టైమ్ కన్సల్టెన్సీ సర్వేలతో పాటుగా, ఐవీఆర్ఎస్

“నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ”

భారత్ సమాచార్, రాజకీయం ; “నేను తెలుగువాడిని… నాది తెలుగుదేశం పార్టీ” అంటూ 1982, మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఈ పార్టీ పెను సంచలనంగా మారింది.

జిత్తుల మారి పొత్తుల కథ ఇది…

భారత్ సమాచార్, రాజకీయం : మీరు చిన్నప్పుడు జిత్తుల మారి నక్కల కథలు చదివుంటారు లేదా విని ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైం కదా జిత్తుల మారి పొత్తుల కథ చెపుతా వినేయండీ, కాదు చదివేయండీ. కథలోకి వెళ్లే ముందు,