
నాడు మూతపడ్డ స్కూళ్లే నేడు తెరుచుకున్నాయి..!
భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం, చదువు నాణ్యత పెరగడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఫస్ట్ క్లాస్ న్యూఅడ్మిషన్లు నమోదు అవుతుంటే, పైతరగతులకు