భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకం
ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం జరుపుకుంటారు.
ప్రముఖుల జననాలు
1937: ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, మాజీ భారత ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా జననం.
1940 : శూలమంగళం రాజ్యలక్ష్మి, భారతీయ నేపథ్య గాయని, పాటల రచయిత
1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
1962: అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి.
ప్రముఖుల మరణాలు
1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి
1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు.
2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు