భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
ప్రముఖుల జననాలు
1893: భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం
1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి.
1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్.
1933: ముకర్రం జా, నిజాం వారసుడు
1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.
1958: పనబాక లక్ష్మి, భారత
పార్లమెంటు సభ్యురాలు.
ప్రముఖుల మరణాలు
1892: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి.
1967: సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు.
1974: భారతదేశపు మాజీ రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ మరణం
1981: ఈజిప్టు మూడవ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఛాందసవాద సైనిక అధికారులచే హత్య చేయబడినాడు
2012: భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు.
2014: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త.
నేటి చారిత్రక సంఘటనలు
1860: ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి చట్టమైన రోజు
1927: ది జాజ్ సింగర్ అనే తొలి టాకీ సినిమా (శబ్ద చిత్రం) ని వార్నర్ బ్రదర్స్ (అమెరికా) లో విడుదల చేసారు. ఒకటి, రెండు పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి.
1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది.