August 26, 2025 1:17 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Medak Church: మెదక్ చర్చి వందేళ్ల మహోత్సవానికి ప్రముఖుల రాక

భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తికావడంతో మెతుకుసీమకు వచ్చేందుకు ప్రముఖులు క్యూకడుతున్నారు.ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిని నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. చర్చి చరిత్ర తెలుసుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

Cyber ​​scam: జాబ్ వెకెన్సీ ఉన్నట్లు మెసెజ్.. చివరికి ?

భారత్ సమాచార్.నెట్, మంచిర్యాల: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రకం నేరాలతో అమాయకుల నుంచి దోచుకుంటున్నారు.సైబర్ నేరగాళ్లు ఓ మహిళను టార్గెట్ చేసి. భారీగా డబ్బును దండుకున్నారు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో మహిళకు వల విసిరారు. వారి మాటలు

నేను ఎలాంటి రోడ్‌షో చేయలేదు: అల్లు అర్జున్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ ఘటన విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందించారు. ప్రెస్ మీట్‌లో ఆయన

‘కాంగ్రెస్ తల్లిని ప్రజలు వ్యతిరేకించాలి’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అవహేళన చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్‌‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అనే అంశంపై ఆమె రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.   కాంగ్రెస్ తల్లిని

మోహన్ బాబును అరెస్ట్ చేయాలి: DMJU

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సినీ నటుడు మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపెల్లి ముత్తేష్, జాతీయ గౌరవ అధ్యక్షుడు నిజాముద్దీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్, తెలంగాణ

రాత్రికిరాత్రే పరీక్ష వాయిదా.. అభ్యర్థుల పరిస్థితేంటి ?

భారత్ సమాచార్.నెట్, విశాఖపట్నం: జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నేడు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పరీక్ష రాత్రికి రాత్రికి వాయిదా వేయడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సుమేధ సొల్యూషన్ వారు పరీక్ష

‘రాజ్యాధికారానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలి’

భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిటీ ఉపాధ్యక్షులు లపంగి రాజు అధ్యక్షతన ఇంజాపూర్ గ్రామంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో ఉన్న

‘అందుకే జనం డిజిటల్ మీడియాను ఆదరిస్తున్నారు’

భారత్ సమాచార్.నెట్, కరీంనగర్: డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్(DMJU) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ఎంపీ భవనంలో నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి

‘అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తాం’

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్‌షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆదివారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విడుదల చేయనున్నారు. హామీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట

తెలంగాణలో చికున్‌గున్యా వ్యాప్తి.. అమెరికా హెచ్చరిక!

భారత్ సమాచార్, తెలంగాణ: యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) భారతదేశంలోని తెలంగాణా రాష్ట్రం నుండి తిరిగి వస్తున్న U.S. ప్రయాణికులలో చికున్‌గున్యా కేసులు పెరగడంతో ప్రయాణ సలహాను జారీ చేసింది. చికున్‌గున్యా వైరస్ వల్ల