
ఏపీ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల
భారత్ సమాచార్, అమరావతి ; ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థితిగతులపై 7 శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అందులో భాగంగా ద్యుత్ రంగంపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు