భారత్ సమాచర్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పార్థం పోచమ్మ శనివారం మరణించారు. రామాయపల్లి సర్పంచ్ పావని మహేందర్ ఆమెకు నివాళి అర్పించి.. ఐదువేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆమె మరణంతో బుడగ జంగాల కాలనీలో విషాదఛాయలు అల్ముకున్నాయి. పోచమ్మ చనిపోవడం వారి కుంటుంబానికి తీరని లోటు. పార్థం పోచమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. బతికినంత కాలం నీతి నిజాయితితో బతకాలి. అందరి హృదయాల్లో…

ఇదే విభాగంలో
తెలంగాణ
అన్నీ చూడండి →
గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా : రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బాసరతో పాటు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వ…

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: భవేశ్ మిశ్రా
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ…

రాక్బాల్లో హర్యానా క్లీన్ స్వీప్
భారత్ సమాచార్, మెదక్ జిల్లా : బంతి కోసం పోరు.. పాయింట్ కోసం పట్టుదల.. విజయం కోసం చివరి వరకు ఉత్కంఠ.. నర్సాపూర్ బి.వి.ఆర్…

లెక్చరర్ల విద్యా మెటీరియల్ వితరణ అభినందనీయం: మదార్ గౌడ్
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అర్థశాస్త్ర లెక్చరర్ డా. సుధాక…
మీ ప్రాంతంలో వార్త ఉందా?వార్త పంపండి →