భారత్ సమాచార్, వెబ్ డెస్క్ :
➨ వాజపేయి జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 19 నుండి 25 వరకు ‘సుపరిపాలన వారోత్సవాలను’ దేశవ్యాప్తంగా నిర్వహించింది.
➨ డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గణిత శాస్త్ర మేళాలు నిర్వహించింది.
➨ ఢిల్లీ – ముంబై మధ్య దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ఈ వారంలో ప్రారంభించారు.
➨ డిసెంబర్ 20న తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్త మహిళా శక్తి క్యాంటీన్ల నెట్వర్క్ను ప్రారంభించారు.
…

