భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
➨ భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2028 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. పనులు ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని వెల్లడించారు.
➨ డిసెంబర్ 3వ తేదీని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా పాటించారు.
➨ రక్షణ రంగంలో భాగంగా, భారతదేశం భారీగా హెరాన్ మార్క్-2 (Heron Mark-2) డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.
➨ జాతీయ రహదారులపై డిజిటల్ భద్రతా హెచ్చరిక సాంకేతికత (Digital safety alert technology)ను అమలు చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్…

