భారత్ సమాచార్, విద్య ;

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సిలబస్ లో మార్పుల దిశగా శరవేగంగా కసరత్తు జరుగుతోంది. కొంత కాలంగా సిలబస్ మార్పు..పరీక్షా విధానం పైన విద్యా శాఖలో చర్చ జరుగుతోంది. ఇంటర్ విద్యా విధానంలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయాల అమలుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు స్టేట్‌ సిలబస్‌ పుస్తకాలు అ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.

సిలబస్ లో మార్పు….
ఇంటర్ విద్యాశాఖ కీలక మార్పులకు సిద్దమైంది.…