భారత్ సమాచార్, రాజకీయం : వచ్చే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రూప్-2 పోస్టులు పెంచడంతో పాటు ఉద్యోగాల భర్తీని కూడా చాలా వేగవంతం చేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు నిరుద్యోగులకు భరోసా కల్పించారు. సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అశోక్ నగర్ తో పాటు వివిధ యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులతో ఆయన రెండు గంటలపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్చించి వారి సమస్యలను నోట్ చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర…