భార‌త్ స‌మాచార్.నెట్, సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (AAM) కేంద్రంలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల (NQAS) వర్చువల్ మూల్యాంకనం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ తేజస్ నందన్‌లాల్ పవార్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన విడుదల చేసిన నిధులతో కంచె నిర్మాణం, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి పనులు చేపట్టారు. ఈ మూల్యాంకనం గ్రామీణ ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడంలో ఒక కీలకమైన అడుగు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ చంద్రశేఖర్,…