భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకూ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్ల్ఫుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వాళ్లందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మరికొంత మంది సినీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా కేసు…