భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలింగ్ అనంతరం కూడా తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల రోజున ఎటువంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏపీ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఫలితాల రోజున కేంద్ర బలగాలతో బందోభస్తు ఏర్పాటు చేసింది. అధికారులతో ఏపీ సీఈవో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా జూన్…



