భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రంలో ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఈ జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తహసిల్దార్ చందా నరేష్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పిఆర్టియు, టిపిటిఎఫ్,డిటిఎఫ్,యుటిఎఫ్,ఎస్టియుటిఎస్ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలన్నారు.తక్షణమే రూ.13 కోట్లు విడుదల చేసి పెండింగ్, పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని,పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో సంఘాల…