భారత్ సమాచార్.నెట్, కడప: ఏపీ (Andhra Pradesh)లోని కడప (Kadapa) జిల్లా పరిధిలోని ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం (Sitaramula Kalyanam) జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారి కళ్యాణం రోజు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక ఈ కళ్యాణం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.

ఈ…