భారత్ సమాచార్.నెట్: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఈ నెల 15, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనను విడుదల చేసింది. జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఈ రెండు ప్రత్యేక సందర్భాల సందర్భంగా ఆలయంలో విశేష ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో, వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నామని తెలిపింది.
అంతేకాకుండా 14, 15వ తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా…





