భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: సిరోల్ మండలం కొత్తూరు (సి) గ్రామపంచాయతీలో సర్పంచ్ బాదావత్ వెంకన్న అధ్యక్షతన పూలే, అంబేద్కర్ ఆలోచనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని నొక్కి చెప్పారు.
స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు, కులరహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన పూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో ప్రతి…