భారత్ సమాచార్, ముంబయి ;
ఇప్పటికీ చాలా వ్యాపార సముదాయాల్లో, బస్సులు, రైల్వేలు, స్థానిక వాణిజ్య ప్రాంతాల్లో రూ.10, 20 రూపాయల కాయిన్ చెల్లు బాటు కావటం లేదని చాలా మంది వాటిని తీసుకోటానికి తిరస్కరిస్తున్నారు.ఇప్పటికే చాలా సార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కాయిన్స్ చెల్లుబాటు లో ఉన్నాయని చాలా సార్లు అధికారికంగా ప్రకటించింది. వాటి సంబంధించి ప్రకటనలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ పౌరులు, వ్యాపారులు వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు.
దీంతో రూ.10,20 రూపాయల కాయిన్ లు చెల్లుబాటు…




