భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అభివృద్ధి, సంక్షేమమే ప్రజాప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ముందుకు సాగుతున్నామని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి, మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా…
ఆ విజన్తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెడతాం: వివేక్





