భారత్ సమాచార్, జాతీయం : అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈవేడుకను విజయవంతం చేయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా వివిధ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య, రామాలయంపై విశేషాలను చూద్దాం..

  •  అయోధ్య భవ్య రామమందిరం కోసం 400 కేజీల బరువైన తాళపు బుర్రను అలీగడ్ కు చెందిన సత్యప్రకాశ్ శర్మ తయారుచేసి రామాలయ అధికారులకు అందించనున్నారు.
  • రామాలయాన్ని ఎలాంటి తుఫాన్ లు,…