భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల పరిధిలోని బస్వాపురం గ్రామం వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ 49వ వార్షికోత్సవ ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంకరంపేట్,శివ్వంపేట,నర్సాపూర్ మండలల్లో పర్యటించి ప్రభుత్వం చేపడుతున సంక్షేమ పథకాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం గత రెండేళ్లుగా సమర్థంగా పని చేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు,…
జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్





