భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:

➨ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ
➨ ఈ నెల 15 నుంచి అమెరికాకు తపాలా సేవల పునరుద్ధరణ
➨ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 1.6 కేజీల గంజాయి చాక్లెట్లు పట్టివేత
➨ మాదాపూర్‌లో రూ.2.80లక్షలు విలువ చేసే 5 ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
➨ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు బీఫాం అందించిన మాజీ సీఎం కేసీఆర్
➨ విజయవాడలో మద్యం దుకాణాలు తనిఖీ చేసిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
➨ విశాఖలో…