భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించిన ఎస్పీ, వాటి దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల విచారణను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణలో…
విధుల్లో క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ శ్రీనివాసరావు





