భారత్ సమాచార్, వెబ్డెస్క్: గుంటనక్క, గుంపు మేస్త్రీ కలిసే జై తెలంగాణ ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరిందని తాను అనుకోవడం లేదని, విచారణ వల్ల తనలాంటి బాధితులను న్యాయం జరుగుతుం దని భావించడం లేదని అన్నారు. ప్రభుత్వాలు తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపించారు.…
గుంటనక్క, గుంపు మేస్త్రీ ట్యాపింగ్ డ్రామా!





