భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హెడ్ కానిస్టేబుల్ రాంచంద్రారెడ్డి పదవి విరమణ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వీడ్కోలు సమావేశంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. రాంచంద్రారెడ్డి పోలీస్ కానిస్టేబుల్గా జిల్లా పోలీస్ శాఖలో 39 సంవత్సరాలుగా వివిధ పోలీస్ స్టేషన్లలో సాధారణ విధులతో పాటు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు. తనకు కేటాయించిన ప్రతి విధిని నిబద్ధతతో, క్రమశిక్షణతో ఉన్నారు. సర్వీస్ కాలమంతా ఏ…

ఇదే విభాగంలో
తెలంగాణ
అన్నీ చూడండి →
ఎమ్మెల్సీ రవీందర్ రావు బర్త్డే వేడుకలు
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : తెలంగాణ శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మహబ…

వినాయక చవితి ఉత్సవాలపై పోలీసుల సూచనలు
భారత్ సమాచార్, మెదక్ జిల్లా : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబం…

ఇనుగుర్తి ఎంపీడీవో కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : మండల కేంద్రం ఇనుగుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడు…

నెల్లికుదురులో భారీగా నల్లబెల్లం, పటిక పట్టివేత
భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా : నిషేధిత నల్లబెల్లం, పటిక, గుడుంబా అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాన్ని పోలీసులు పట్టు…
మీ ప్రాంతంలో వార్త ఉందా?వార్త పంపండి →