భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా : ఫేక్ లింక్లతో ప్రజలను మోసం చేసిన సైబర్ నేరగాళ్లకు వనపర్తి పోలీసులు గట్టి చెక్ పెట్టారు. ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు జరిపిన సైబర్ క్రైమ్, గోపాలపేట పోలీసులు, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ కృష్ణయ్య వివరాలు వెల్లడిస్తూ.. ఈ ముఠా ఆన్లైన్ వేదికల్లో ఫేక్ లింకులు పంపి, PhonePe, Google Pay వంటి డిజిటల్ యాప్ల ద్వారా ప్రజల ఖాతాల నుంచి సుమారు రూ.20.35 లక్షల మోసాలకు…
సైబర్ నేరగాళ్లకు వనపర్తి పోలీసులు గట్టి చెక్





