September 4, 2026 11:08 am

Email : bharathsamachar123@gmail.com

రైతులకు అవగాహన కార్యక్రమం

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్,  గుడికల్ గ్రామాలలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ పై రైతులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ యంత్ర పరికరాలు, నిత్యావసరాలు,బయోపిస్టి సైడ్స్ 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం వల్ల రైతులకు 7 శాతం భారం తగ్గినట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. శివశంకర్ సహా గ్రామ ఇన్ఛార్జ్లు, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

Share This Post